G Parameshwara | ద్వేషపూరిత ప్రసంగాలపై కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానున్నది. ఆ రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర ఈ విషయం చెప్పారు. సున్నితమైన తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు, సీసీటీవీలత
వలసల విధానంపై కొత్త చట్టం తెస్తామని కేంద్రం ప్రకటించింది. వలసదారుల తరలింపు విధానంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్రం కొత్త చట్టాన్ని అమలుచేయాలని పరిశీలిస్తున్నది. దీనిని తాత్కాలికంగా ఓవర్సీస�
లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు 65 ఏండ్ల క్రితం తీసుకొచ్చిన పాత చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దాని స్థానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణం�
కోల్కతాలోని ఆర్జీ కర్ దవాఖానలో హత్యాచార ఘటనతో దేశం అట్టుడుకుతున్న క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం లేఖ రాశారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రాజిందర్నగర్ ఘటన అరంతరం ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు.
Supreme Court : ఎన్నికల అధికారుల నియామకంపై రూపొందించిన కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. ఎన్ని
బ్రిటన్కు అక్రమంగా వలస వస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కొత్త బిల్లు తెచ్చారు. వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వారిని శరణార్థులుగా పరిగణించమని ఆయన తెల�
సియోల్: ఉత్తర కొరియా కొత్త చట్టాన్ని రూపొందించింది. తనను తాను రక్షించుకునే నేపథ్యంలో.. ముందస్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఆ చట్టాన్ని తయారు చేశారు. అణ్వాయుధీకరణ అంశంలో వెనక్కి తగ్గేది లే
వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ప్రొవైడర్లు తమ వినియోగదారుల సమాచారాన్ని కనీసం ఐదేండ్ల పాటు కచ్చితంగా నిల్వ చేసి పెట్టాలన్న కేంద్రం తాజా నిబంధన వీపీఎన్ ప్రొవైడర్లు, వినియోగదారులతో పాటు ఐటీ వ
దేశంలో తొలిసారి పటిష్ట చట్టం తెస్తున్నాం నల్సార్తో కలిసి మసాయిదా రూపకల్పన మన ఐటీపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు ఇవాంటి సంస్థ సేవల ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగ�