దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాని మోదీని కలుసుకునే సీనియర్ మంత్రులు సహా అందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ను తప్పనిసరి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదుకాగా, ఐదుగురు మృతిచెందినట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో న�
Covid cases | దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేర�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. శనివారం కొత్తగా 461 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే కరోనా వల్ల ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 26 శాతానికి పెరిగి 5.33 శాతా�
Telangana Covid cases | రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇటీవల రోజురోజుకు పెరుగుతూ వస్తున్న రోజువారీ కేసులు గురువారం భారీగా పెరిగాయి. గడిచిన
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 25,900 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 134 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా 201 మంది కొవిడ్�