దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం విషయంలో ఇద్దరు శిల్పులు వాదనకు దిగారు. విగ్రహ రూపకల్పనలో గొప్పదనం నాదంటే నాది అని ఇద్దరు కళాకారులు ప్రకట�
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగులతో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి తెలంగాణలోని ఖమ్మం గ్రానైట్ను వాడారు. 280 మెట్రిక్ �
సేంద్రీయ వ్యవసాయం, ఔషధ వ్యవస్థల వంటి సంప్రదాయ విజ్ఞాన రంగంలో పరిశోధనలను మరింత ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. కాంచన్ గంగ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన...
మారేడ్పల్లి : స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశ భక్తుడు అని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్క�
ఏర్పాటుచేస్తామని ప్రధాని ప్రకటన నేతాజీ శకటం వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే: బెంగాల్ ప్రభుత్వం న్యూఢిల్లీ, జనవరి 21: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్న�
న్యూఢిల్లీ : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపధ్యంలో నేతాజీ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్ ఈ నిర్ణయంపై స్పంది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘నేతాజీ’ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతికి రెండు రోజుల