నేరేడుచర్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులతో కలిసి అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్
;ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యాసంగిలో ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. వానకాలంలో వరికి మంచి ధర రావడంతో యాసంగిలో వరి సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.
Nagarkurnool | చారకొండ మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కల పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న దిమ్మెను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో నలుగులు అక్కడిక్కడే
నేరేడుచర్ల : దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీస్ ఇంట్లోనే దొంగతనం చేసి బంగారం, నగదు అపహరించకపోయి పోలీసులకే సవాలు విసిరాడు ఓ దొంగ. ఈ సంఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకొంది. సంఘట�