Nepal Earthquake: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 128కి చేరింది. దాదాపు 155 మంది గాయపడ్డారు. భూకంప బాధిత కుటుంబాలకు భారత ప్రధాని సంతాపం తెలిపారు. విషాద సమయంలో ఆ దేశానికి అండగా ఉండనున్నట్లు ఆయన తన ట్విట్టర్లో తెల�
Nepal Earthquake | హిమాలయ దేశం నేపాల్లో (Nepal) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్ ఎర్త్క్వేక్ మెజర్మెంట్ సెంటర్ (NEMC) తెలిపింది.
Earthquake | నేపాల్లో మళ్లీ భూకంపం సంభవించింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూక�
Fifth earthquake | నేపాల్ ఇవాళ వరుస భూకంపాలతో దద్ధరిల్లుతున్నది. మధ్యాహ్నం కేవలం గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించగా, సాయంత్రం 5 గంటలకు మరో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.
హిమాలయ దేశం నేపాల్లో భూకంపం సంభవించింది. పశ్చిమ ప్రాంతంలోని దోతి జిల్లాలో ఆరుగురు మరణించారు. ముగ్గురు గల్లంతయ్యారు. మంగళవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.