జమ్ముకశ్మీర్లో ఎన్నికల (JK Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నద
jammu Kashmir Assembly Polls : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీతో ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల అనంతరం పొత్తు ఉంటుందా అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ కార్యకర్తలపై వేధింపులు, అక్రమ అరెస్టులను ఆపాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీడీపీ పార్టీలు ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కోరాయి. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ జరుగు
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జ
దేశ ప్రధాని భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రధాని అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు.