Counter fires | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్కు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) మృతి చెందారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 24 మంది జవాన్లు వీర మరణం పొందడాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకున్నది. ఎలాగైనా ఆ ఘటనకు దీటైన జ
రాయ్పూర్: నక్సలిజాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కలిసి నక్సలిజానికి ముగింపు పలుకుతామన్నార�
జగ్దల్పూర్ : నక్సల్స్తో పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకుందని ఈ దిశగా అమర జవాన్ల త్యాగాన్ని దేశం మరువదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చత్తీస్ఘఢ్లో శనివారం జరిగిన నక్సల్స్ దాడిలో మరణించిన జవాన�
రాయ్పూర్: మావోయిస్టులతో ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో జవాన్లు మరణించడం వెనుక ఎలాంటి నిఘా వైఫల్యం లేదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాగెల్ తెలిపారు. మావోయిస్టుల కదలికలను అడ్డుకునేందుకు ప్రభావిత ప్రాంతాల�
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్- సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జవాన్ల మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నక్
కొత్తగూడెం క్రైమ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది జవాన్లు మృతిచెందినట�
గువాహటి: ఛత్తీస్గఢ్లో భద్రతాబలగాలపై నక్సల్స్ దాడి ఘటన విచారకరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం అసోంలో పర్యటిస్తున్న ఆయన ఈ ఉదయం గువాహటిలో �
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం భద్రతాసిబ్బందిపై జరిగిన నక్సల్స్ దాడిలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఘటనా స్థలంలో ఉన్న ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఎన్కౌంటర్లో ప్రాణ త్యాగాలు చేసిన ఆ అమరులకు �