ర్యాష్ డ్రైవింగ్ కేసులో కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ సిద్దూ పాటియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. శిక్ష ప్రారంభమైన రోజు నుంచి ఆయన జైలు తిండి తినడానికి ఏమాత్రం ఆసక్తి చూపడ�
కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం పాటియాలా కోర్టు ఎదుట లొంగిపోయారు. పాటియాలాలోని తన నివాసం నుంచి మధ్యాహ్నం బయల్దేరి, ఆయన న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. 38 ఏళ్ల కిం�
కోర్టు తీర్పును శిరసావహిస్తానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్వీట్ చేశారు. మొదట సుప్రీం తీర్పుపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించగా… నో కామెంట్ అన్నారు. ఆ తర్వాత కోర్టు తీర్పును శిరసా వ�
పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో భేటీ కాబోతున్నానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎం మాన్తో భేటీ అవుతానని సిద్దూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక �
ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత సిద్దూ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ విరుచుకుపడ్డారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆయ
పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ను కాంగ్రెస్ నేత సిద్దూ పొగడ్తలతో ముంచెత్తారు. పంజాబ్లో ఓ సరికొత్త మాఫియా వ్యతిరేక యుగం ప్రారంభమైందని ట్వీట్ చేశారు. పంజాబ్లో సరికొత్త యుగం ఆరంభ
పంజాబ్లో కాంగ్రెస్ అట్టర్ ప్లాఫ్షోపై పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు. పంజాబ్ ప్రజలు మార్పును కోరే ఆప్కు ఓటు వేశారని ప్రకటించారు. కొత్త మార్పుకు నాంది పలికిన పంజాబ్ ప్ర