ఎరుపు వర్ణానికి తానే మహారాణినని ప్రకటించుకుందేమో ముద్ద మందారం.. ఆ రంగులో ఏ అందాన్ని చూసినా మందారమంత ముచ్చటగానే అనిపిస్తుంది. దాని నాజూకు సోకే కనిపిస్తుంది.
‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మంచి సినిమా తీయాలనే సంకల్పంతో ‘నాట్యం’ తెరకెక్కించాం. ‘ఇఫి’కి ఈ సినిమా ఎంపిక కావడంతో మా లక్ష్యం నెరవేరింది’ అని అన్నారు రేవం�
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వీయనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం కథా అభివ్యక్తిలో నృత్యభూమికను అర్థవం�
నృత్యకళ ద్వారా ప్రజల ఆలోచనవిధానంలో మార్పును తీసుకురావడమే కాకుండా మూఢనమ్మకాలను చెరిపేయవచ్చని చాటిచెప్పే చిత్రమిదని అన్నారు సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ క�
‘మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్ని మరచిపోతున్న తరుణంలో ‘నాట్యం’ వంటి కళాత్మక చిత్రం రావడం సంతోషంగా ఉంది. ఈ గొప్ప ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అన్నారు అగ్ర నటుడు చిరంజీవి. ప్రముఖ �
శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో సాగే తెలుగుదనం ఉన్న చిత్రమిదని అన్నారు రేవంత్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘నాట్యం’. సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సంద�
“నాట్యం’ సినిమా చూశాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం అత్యద్భుతంగా ఉంది. నృత్యం, డ్రామా, సంభాషణలతో పాటు ప్రతి అంశం బాగుంది’ అని అన్నారు రామ్చరణ్. శనివారం హైదరాబాద్లో జరిగిన ‘నాట్యం’ ప్రీ
‘భారతదేశం కళలకు కాణాచి. ఎన్నో కళలకు సంబంధించి గొప్ప కళాకారులందరూ మన దేశానికి వన్నెతెచ్చారు. నాట్యకళ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ సంధ్యరాజు రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు అగ్ర