Organic Farming | అధిక దిగుబడులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులతో పంటల దిగుబడిని సాధించవచ్చన్నారు సంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి శివ ప్రసాద్. ఇవాళ జహీరాబాద్ మండలంలోని దిడ్గి గ్రామ శివ�
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు పంటలకు హానికర రసాయనాలు, ఎరువులు వినియోగిస్తున్నారు. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ దిగుబడులు మా త్రం ఆశించిన స్థాయిలో రా
వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించాలనే ఆశలో రైతులు పంటపొలాల్లో హానికర రసాయనాలు, ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపో తుండగా, దిగుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
ప్రకృతి వ్యవసాయం చేసి భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని అందివ్వాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ అనిరెడ్డి దివేశ్రెడ్డి రైతులకు సూచించారు.
బోడ పుష్పలత - తిరుపతిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. పదేళ్ల క్రితం వరకూ అందరిలాగే వీరు కూడా సాగులో రసాయన మందులు వాడేవాళ్లు. ఆ సమయంలో డిగ్రీ చదువుతున్న వీరి కూతురు మైథిలి.. విషరసాయనాలతో భూసారం నాశనం అవుతున్నదని �
తన భూమి ఆహారానికి అమృతతుల్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏడేండ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఎదుళ్ల అంజిరెడ్డి.
తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఉద్యాన పంటల సాగుకు ఈ పద్ధతే మేలు మూడేళ్లు కష్టపడితే.. ఆ తరువాత లాభాలే లాభాలు వృద్ధులకు ఉపాధి చూపుతున్న సేద్యం అశ్వారావుపేట రూరల్, డిసెంబర్ 6 : ప్రకృతి వ్యవసాయానికి మించింది లేద�