ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటల సాగు, అ�
ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఒకటి భూమి. మనిషి తన స్వార్థం కోసం ఆ భూమిని ఎన్నోరకాలుగా వాడుకుంటూ భూ కాలుష్యం చేస్తున్నాడు. ఇది మానవ మనుగడకే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.
న్యూఢిల్లీ : ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జాతీయ సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్ ప్రసంగం చేశారు. సహజ రీతిలో వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా చేపట్టేందుకు అన్ని రాష్ట
పార్థసారధి నారా.. లక్షలు సంపాదించి పెట్టే సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి పలుగు, పారా పట్టాడు. వ్యవసాయం నేర్చుకొని ఇప్పుడు వందల మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయాన్ని కూడా ఎలా లాభసాటిగా