అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన క్రీడాకారులకు సముచిత గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర లిఖించిన సాత్విక్
అంతర్జాతీయ బాక్సర్ హుసాముద్దీన్ అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులను బుధవారం ప్రకటించింది.
జాతీయ క్రీడా అవార్డులకు దరఖాస్తు గడవును పెంచుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజులు గడువు పొడిగిస్తూ అక్టోబర్ 1 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా గతేడాది వాయిదాపడిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం-2020 సోమవారం ఢిల్లీలో జరిగింది. 74 మందికి ప్రకటించిన అవార్డులను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అందించా�
National sports awards: కేంద్ర ప్రభుత్వం ఇవాళ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా 11 మంది ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీ