వచ్చేనెల ఒకటి నుంచి 4 వరకు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో జరిగే జాతీయస్థాయి 49వ జూనియర్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లకు కెప్టెన్లుగా జిల్లా వాసులు ఎంపికయ్యారు.
ఎలాంటి క్రీడా పోటీలకైనా చక్కని వేదిక కామారెడ్డి పట్టణమని స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పోటీల నిర్వహణకు ఇక్కడ పుష్కలంగా వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా స్కూల్ గ�
కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి అండర్- 17 బాలుర కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా సోమవారం మొత్తం 16 జట్లు
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు హాలియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తగుళ్ల కార్తీక్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండా కృష్ణమూర్తి, పీడీ కోడుమూరి వెంకట్రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకట�