వ్యవసాయ, మత్స్యశాఖల అభివృద్ధిలో భాగంగా కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో రెండు అవార్డులు దక్కాయి. వ్యవసాయ శాఖకు జాతీయ స్థాయిలో రెండు జిల్లాలకు మాత్రమే అవార్డులు వచ్చాయి.
గడిచిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు అన్నింటా ఆదర్శంగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పాలనాపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కుగ్రామాలుగా ఉన్న అనేక గ్రామాలు.. పల్లెప్రగతి వంటి కార్యక్ర
స్వచ్ఛ’ అవార్డుల్లో ఈ ఏడాది కూడా జాతీయస్థాయిలో తెలంగాణ హవా కొనసాగింది. నిరుడు నవంబర్ వరకు చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అవార్డులను ప్రకటించగా, స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో రాష్ర్టాని
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను కార్యాచరణ ప్రకారం పూర్తి చేసిన ములుగు జిల్లా కేంద్రం ఎన్డీఎస్పీఎస్వీపీకి ఎంపికైంది. తెలంగాణలో 33వ జిల్లాగా అవతరించిన ములుగు, ఇతర జిల్లా పంచాయతీలకు �
ఉమ్మడి మహబూబ్నగర్లోని ఐదు గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యాయి. దీన్దయాళ్ ఉపాధ్యాయ పం చాయత్ సతత్ వికాస్ పురస్కార్ పేరిట ఏటా ఆ యా గ్రామ పంచాయతీల్లో ఆరోగ్యం, పేదలకు ఉ పాధి కల్పన, ప�
టీఎస్ఆర్టీసీకి రెండు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. రహదారి భద్రత క్యాటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్ ఆన్ ది రోడ్' పురసారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియ�