హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖ శనివారం టెండర్లను ఆహ్వానించింది. రూ.7,104.06 కోట్లతో 161.5 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీ
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూసేకరణ కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ఆదివారంతో పూర్తయింది. కానీ, పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగానే ఉన్నది. ఆరు నెలల క్రితం నాట�
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలోనే నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని చ�
మండలంలోని ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులు లేక ఏ రోడ్డు ఎటు పోతుందో తెలియక ప్రయాణికులు తికమక పడుతున్నారు. కూడళ్లు, మలుపుల వద్ద ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారుల శాఖ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల�
తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో మీనమేషాలు లెక్కించే కేంద్ర ప్రభు త్వం బాకా ఊదడంలో మాత్రం తనకు సాటి మరెవరూ లేరని నిరూపిస్తున్నది. ఇందుకు జాతీయ రాహదారుల అభివృద్ధి అంశమే నిలువెత్తు నిదర్శనం.
Telangana | నెమ్మదిగా నడవడంలో నత్తకు మరే ప్రాణీ సాటిరాదంటారు. కానీ, జాతీయ రహదారుల శాఖ పనితీరును చూసి ఇప్పుడు నత్త సైతం సిగ్గు పడుతున్నది. తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీఏహెచ్) ఆధ
తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను మంజూరు చేయడంలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుండగా, మంజూరైన రోడ్డు పనులు ముందుకు సాగకుండా జాతీయ రహదారుల శాఖ అధికారులు అడ్డుపుల్లలు వేస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ శాఖ నిర్లక్ష్యం మ హబూబ్నగర్ జిల్లా కేంద్రానికి శాపంగా మారింది. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు ఏర్పాటు చేసిన చిన్నచిన్న కల్వర్టులను జాతీయ రహదారి శాఖ అధికారులు మూసివేయడంతో పా�