నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63పై మంచిర్యాల జిల్లా చెన్నూర్లో అటవీశాఖ టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. హరితరుసుం పేరిట టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తుండడాన్ని స్థాని�
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఊతూర్ చౌరస్తా వద్ద గల 63వ జాతీయ రహదారిపై ప్రతీ గురువారం నిర్వహించే వారసంత.. ప్రయాణికులకు చింత తెచ్చిపెట్టింది. రోడ్డుపైనే నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుత�
చెన్నూర్లో అడుగు పెడుతున్నారా.. అయితే మీరు పన్ను కట్టాలిందే.. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే. మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలోని కోటపల్లి మండలం పారుపల్లి వద్ద, చెన్
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను కలపొద్దంటూ చిట్టి రామవరం, సుజాతనగర్ మండల ప్రజలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన ర
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు చేపడుతున్న ఎన్హెచ్-63 విస్తరణ పనులకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. స్థానికులు, రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు కొందరు రియల్టర్
హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, రాపల్లి, దొనబండ గ్రామాల మీదుగా వెళ్లే జాతీయ రహదారి- 63 అస్తవ్యస్తంగా మారింది. వేంపల్లి శివారు నుంచి రోడ్డుకు ఇరువైపులా ముళ్లు, చెట్ల పొదలు రాకపోకలకు అడ్డుగా మారి రహద�