రైతులకు ప్రయోజనం ద్రవ రూపంలో లభ్యం ఇఫ్కో ద్వారా మార్కెట్లోకి.. పిచికారీ సులవు, తక్కువ ఖర్చు దస్తురాబాద్, సెప్టెంబర్ 11 : వ్యవసాయ రంగంలోకి 1958 సంవత్సరంలో ప్రవేశించిన యూరియా.. సాగులో అత్యంత కీలకంగా మారింది. అద
అమెరికాలో స్థిరపడిన రమేశ్ రాలియా నానో యూరియాను కనుగొన్నారని, భారత రైతాంగం శ్రేయస్సు కోసం నానో యూరియా టెక్నాలజీని ఇఫ్కోకు అందించారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Niranjan reddy | దేశంలో పంటల ఉత్పాదకత పెంచేందుకు ఆధునిక వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మొదలైందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆహార అవసరాలను తీర్చేందుకు నూతన
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నానో యూరియాతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉందని ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేందర్కుమార్ తెలిపారు. జయశంకర్ వ్య�
ఎరువులు | గత ఏడేండ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధితులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. �
ఇఫ్కో సంస్థకు మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ గుజరాత్ కలోల్లోని ప్లాంట్ సందర్శన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నానో యూరియా తయారీ వ్యవసాయరంగంలో విప్లవ�
హైదరాబాద్ : నానో యూరియా సాధారణ రైతు బిడ్డ విజయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లా