కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలు, పత్రాలు, వీడియోలను భద్రపరచాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో న�
కోల్కతా: నందిగ్రామ్ ఎన్నికల్లో సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందా తప్పుకున్నారు. అ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇవాళ వాకౌట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నందీగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయినట్లు ప్రతిపక్ష
టీఎంసీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై ఆ
వీల్చెయిర్లో కూర్చునే చక్రం తిప్పిన దీదీ బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని మహావిజయం ఓటమికి వెరువకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి బీజేపీ హిందూ రాజకీయాలకు దీటుగా ప్రచారం తనలాగా శ్లోకాలు వారు చదవలేరని వ్యాఖ్�
హోరాహోరీ పోరులో మమతపై విజయంరౌండు రౌండుకూ మారిన ఆధిక్యం1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపు కోల్కతా, మే 2: టీ20 మ్యాచ్ను తలపించిన ఎన్నికల ఫలితం ఇది.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆద్యంతం రసవత్తరం.. రౌండ్ రౌండ్కూ మారిన ఆ�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే మమతా బెనర్జీ బరిలోకి దిగిన నందిగ్రామ్ స్థానంలో మాత్రం ఫలితంపై గందరగోళం నెలకొంది.
నందిగ్రామ్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందారు. మమతా బెనర్జీపై 1,736 ఓట్ల తేడాతో సువేందు విజయం సాధించారు. మొదటి రౌండ్ �
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లోనే కాదు మొత్తం దేశంలోనే ఆసక్తి రేపిన నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. మొదటి నుంచీ హోరాహోరీగా సాగిన ఈ ప్రక్రియలో మొదట 1200 ఓట్లతో ముఖ్యమం�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై గందరగోళం నెలకొన్నది. మొదట ఈ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలిచినట్లు భావించారు. కానీ చివరికి ఇక్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత తొలిసారి తన ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ఘన విజయానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుత