ఉలుబేరియా: నందీగ్రామ్ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆమె ఓటమి ఖాయమని.. మరో నియోజకవర్గం నుంచి దీదీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంద
నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 66 ఏళ్ల ఆంటీ అని సువేందు అధికారి కామెంట్ చేశారు. నందీగ్రామ్ నియోజకవర్గంలో ఇద్దరూ పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీపై తీవ్ర స్థాయిల�
నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నందిగ్రామ్లో అక్కచెల్లెళ్లు, తల్లుల ఆదరణ కోసమే తాను ఇ
నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇవాళ నందీగ్రామ్లో ర్యాలీ తీశారు. వీల్చైర్ నుంచే ఆమె పాదయాత్ర ప్రచారం నిర్వహించారు. భారీ జనంతో దీదీ ర్యాలీలో పాల్గొన్నారు. నందీగ్రామ్లో
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్లో ఏకంగా రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్నారు. నందిగ్రామ్లోని రేయపారాలో ఈ రెండు ఇళ్లు ఉన్నాయి. మమత బయటి నుం�
కోల్కతా: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ అధినాయకత్వం నియమించింది. మాజీ ప్రధాన
సువేందు అధికారి హల్దియా: టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి శుక్రవారం తన సిట్టింగ్ స్థానమైన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన ఇక్కడ మమతతో పోటీ పడనున్న�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. ఇది దాడి కాదు.. ప్రమాదమే అయి ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించా�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నిలక కోసం నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నందిగ్రామ్లో రెండు కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహి�
నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నా ఏంచేస్తారో చేస్కోండి.. విజయం మాదే: మమత ఒకే దఫాలో అభ్యర్థుల జాబితా విడుదల కోల్కతా, మార్చి 5: తమకు తొలిసారిగా అధికారం దక్కడానికి కారణమైన పోరుగడ్డ నందిగ్రామ్ నుంచే పో