నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారిన ఈ స్థానంలో చివరికి మమతా 1200 ఓట్ల తేడాతో గెలిచ
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారుతూ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 1
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలకమైన నందిగ్రామ్ స్థానంలో ముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఆరో రౌండ్లో ఆమె 1427 ఓట్ల ఆధ
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో ఊహించినట్లే నందిగ్రామ్ స్థానం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో సీఎం, టీఎంసీ అభ్యర్థి మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారే ఆధిక్యంలో ఉన్నారు. అయితే నాలుగ�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు 4997 ఓట�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీదీ ఓ దీదీ అంటూ మరోసారి ఆమెను హేళన చేసిన మోదీ.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ జరపనుంది. నందిగ్రామ్లో ఆమె చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయ
నందిగ్రామ్ | నందిగ్రామ్ నియోజవకర్గంలో 88.01 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో అరిజ్ ఆఫ్తబ్ తెలిపారు. మొత్తం 75.94 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి పోలింగ్ రోజున పశ్చిమ బెంగాల్కు ఎందుకు వస్తున్నారని, ఎన్నికల రోజున ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మన�