వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం రెండో రోజు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతపండు నవీన్ (తీన్మార్ మల�
నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశాలతో కొంత మంది పంచాయతీ కార్యర్శులపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్కు సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్తో ఓ ఆర్డర్ జార�
బీఆర్ఎస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి. చివరిరోజున నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సమావేశం సన్నాహక సమావేశం జరగనున్నది.
నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు కింద ఆర్థిక సాయం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1100 మంది నిరుపేద దళితులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వారికి వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేస్తూ గ్రౌండిం
పరుగెడుతున్నా నల్లగొండ జిల్లాలో సాగు, తాగు నీటికి కరువు ఉండేది. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన నేలలు నెర్రెలు బారేవి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల తవ్వకం దశాబ్దాలపాటు �
దళితుల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది.