Old London House: నైనిటాల్లోని బ్రిటీష్ కాలం నాటి ఓల్డ్ లండన్ హౌజ్లో అగ్ని ప్రమాదంలో జరిగింది. ఈ ఘటనలో ఓ వృద్ధ మహిళ చనిపోయింది. ప్రఖ్యాత చరిత్రకారుడు, పర్యావరణవేత్త డాక్టర్ అజయ్ రావత్ సోదరి ఆ�
ప్రజలు మార్పు కోరుతున్నారని జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Car Accident : ఉత్తరప్రదేశ్ రాయ్బరేలి(Rai Bareli)లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా ఎనిమింది మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి నైనిటాల్ హైవే(Nainital High Way) మీద వేగంగా వెళ్తున్న ఒక కారును ట్రక్కున�
చలిగాలుల గుప్పిట్లో చిక్కుకుని దేశరాజధాని ఢిల్లీ గజగజ వణుకుతున్నది. రెండోరోజు కూడా అతి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోయ్యింది. ఢిల్లీ నైరుతి ప్రాంతంలోని ఆయానగర్లో శుక్రవారం 1.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్ర�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తున్నది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతోపాటు చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. దీంతో పర్వత ప్రాంతాలైన ధర్మశాల,
Uttarakhand | ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైనిటాల్ జిల్లా రామ్నగర్ ప్రాంతంలో ఓ కారు నదిలో కొట్టుకుపోయింది. దీంతో 9 మంది మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున రామ్నగర్ వద్ద ధేలా నది
డెహ్రాడూన్: భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ వణికిపోతోంది. ఆ రాష్ట్రంలో ఉన్న నదులన్నీ ఉప్పొంగిపోతున్నాయి. ఇక నైనిటాల్లో ఉన్న నైని సరస్సు కూడా ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ సరస్సు నుంచి నీరు .. నగర వీధ
Uttarakhand | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనల్లో ముగ్గురు నేపాలి వాసులు,
5 from Delhi test COVID-19 positive, now untraceable in Nainital | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని నైనిటాల్కు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు కరోనాకు పాజిటివ్గా పరీక్షించారు. వారంతా
Land Slides: ఉత్తరాఖండ్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో కొండ ప్రాంతాలు బాగా నానిపోయి ఉండి తరచూ రహదారులపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
డెహ్రాడూన్: కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఉత్తరాఖండ్లోనూ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గ�