బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియా అథ్లెటిక్స్ గ్రాండ్ప్రి టోర్నీలో రాష్ర్టానికి చెందిన సాయికిరణ్ కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల షాట్పుట్ ఈవెంట్లో సాయికిరణ్.. ఇనుపగుండును 15.15 �
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్ను 34వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షి రెండో రోజు తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరిశారు. 4X400 మీటర్ల మిక్స్డ్ రీలేలో మొదటి రెండు స్థాన్లాలో నిలి
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన అగసర నందిని నేటి యువతకు ఆదర్శమని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అన్నారు. చైనా వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్ హెప్టాథ్లాన్లో కాంస్యం నెగ్గిన నందినిని
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు చీఫ్ కోచ్గా రాష్ర్టానికి చెందిన నాగపురి రమేశ్ నియమితుడయ్యాడు. గత కొన్నేండ్లుగా జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమేశ్ ఇక నుంచి జాతీయ జూనియర
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ నిత్య ఖాతాలో కాంస్య పతకం చేరింది. గతేడాది వరంగల్ వేదికగా జరిగిన 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నిత్య..మహిళల 100 మీటర్ల రేసులో నాలుగో స్థానంలో న�