ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాను మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు.
నాగోబా మహాజాతర కోసం మెస్రం వంశీయులు సోమవారం రాత్రి కెస్లాపూర్ మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గోదావరి నదిలోని హస్తలమడుగులో గత నెల 28న గంగాజలంతో బయల్దేరి�
దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది.
ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ రకాల దుకాణాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం కోసం ఈ నెల 10న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తెలిపారు. కెస్లాప
నాగోబా మహాపూజ(జనవరి 21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు మెస్రం వంశీయులు బయల్దేరిన విషయం తెలిసిందే. గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామపంచాయతీ పరిధిలోని బురుకుమ్గూడలో మంగళవారం రాత్రి వారు బస చేశారు. ఈ సందర్�
నాగోబా మహాపూజ (జనవరి 21న)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మహా పాదయాత్ర మంగళవారం నార్నూర్ మండలం గుండాల గ్రామానికి చేరుకున్నది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులకు గ్రామస్తులు ఆహ్వానం పలికారు. మహ
పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార య