నాగిరెడ్డిపేటలోని వసతిగృహంలో అధికారులు, సిబ్బంది పత్తా లేకుండా పోయారు. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు భయంతో రోదిస్తూ బయటికి వచ్చారు. అసలేం జరిగిందంటే.. దసరా పండుగకు హాస్టల్కు సెలవులు ఇవ్వడంతో విద్�
సుమారు 800 ఎకరాల భూమి.. 50 ఏండ్లుగా నూతన వంగడాలను ఉత్పత్తి చేసిన నాగిరెడ్డిపేట్లోని మాల్తుమ్మెద విత్తన క్షేత్రం.. ఈ సారి విత్తు లేక వెలవెలబోతున్నది. గత నెల మొదటివారం వరకు 70 ఎకరాల్లో పంటలు సాగుచేస్తామని హడావు�
కరెంట్ రైతు కుటుంబాల్లో విషాదం నింపింది. గడ్డి కోస్తుండగా వైర్లకు తగలడంతో ఓ రైతు దుర్మరణం చెందగా, పొలానికి వెళ్తుండగా తీగలు తగిలి మరొకరు మృతి చెందాడు. రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెంది�
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేస్తుంటే.. ఇక్కడ మాత్రం మొదటిసారి ప్రారంభమైన కళాశాలను పట్టించుకున్న నాథుడే లేడు.