నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణా జలాలు.. కేఆర్ఎంబీపై వాస్తవాలు వివరించేందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వ�
కేంద్రం పరిధి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు తరలిరావాలని, కృష్ణానది జలాలపై ప్రశ్నించే గొంతుక అవుద�
కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మిర్యాలగూడ నియ�
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, జాజుల సరేందర్ అన్నారు. బహిరంగ సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్తో కలిసి హా
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకున్నా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ అవతలికి పెద్దమొత్తంలో నీటిని తరలిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్త�
తగిన ప్రొటోకాల్ రూపొందించాలి శ్రీశైలం ఎండీడీఎల్నూ సవరించాలి కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నీటి కేటాయింపులు పూర్తయ్యేంత వరకూ కృష్ణా జలాలను తెలంగాణ, ఆం�