ఈ యాసంగిలో పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీకోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని �
జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం బస్సు యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా నిడమనూరు మండలం వేంపాడుకు వస్తున్నారని సమాచార ప్రసా�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి తనను గెలిపిస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నాగార్జునసాగర్ బీఆర్�
దళితబంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ అభివన అంబేద్కర్ అని, రాబోయే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాదిగల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని మాదిగ నేతలు ప్రకట�
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గిరిజన రైతులకు పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం హాలియాలో సంబురంగా జరిగింది. ఎన్నో ఏండ్లుగా అటవీ భూమిని సేద్యం చేస్తూ హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్న త్రిపు
తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ దశ, దిశను మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శుక్రవారం హాలియా క్యాంప్ కార్యాలయంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, బీఆర్ఎస్�
సీఎం హామీల అమలుపై సమీక్ష | నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టనున్న అభివృద్ధి పనులు, పట్టణంలో మౌలిక వసతుల కల్పన పై జిల్లా కలెక్�
నాగార్జునసాగర్ వెనుకబాటుకు ఆయనే కారణంటీఆర్ఎస్తోనే నియోజకవర్గ అభివృద్ధిసంక్షేమపథకాల అమలులో మనమే నంబర్వన్సబ్బండవర్ణాల సహకారంతో భగత్ విజయం ఖాయంహాలియాలో మీడియాతో మంత్రి తలసాని హాలియా, ఏప్రిల్1: �