నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదలను ఎనెస్పీ అధికారులు సోమవారం రాత్రి నిలుపుదల చేశారు. ఆగష్టు 2వ తేదిన వానకాలం పంట సాగుకు ఎడమకాల్వకు నీటి విడుదల ప్రారంభించారు. వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు
హాలియాలో త్వరలో 14 ఎకరాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, మినీ స్టేడియం, ఆడిటోరియం, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు శంకుస్ధాపన 5 ఎకరాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అభివృద్ధిని అడ్డుకుం
గుర్రంపోడు: టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం మం డలంలోని మొసంగి గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించనున్న మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్కు శం�
హాలియా: రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం ఆయన కొవిడ్ నియంత్రణలో భాగంగా కొవీషీల
నిడమనూరు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మారుపాక-గోవిందన్న గూడెం గ్రామాల నడుమ నా�
శ్రీశైలం| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 21,432 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 25,342 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది.
పాత కక్షలతో కన్నతల్లిపై దాడి గతంలో బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం గంటపాటు గ్రామంలో స్వైర విహారం నిడమనూరు: ఆస్థి తగాదా నేపథ్యంలో కన్న తల్లిపైనే కాఠిన్యాన్ని ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.. తన తోబట్టువుకు ఎక్�
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ఆదివా రం నాటికి 588.30 అడగుల వద్ద 306.9878 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6660 క్యూసె�
నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో విహారించేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు. కృష్ణా
గత సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తి అందుబాటులోకి డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు పెద్దవూర: తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటైన తర్వాత నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుత�
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
నాగార్జున సాగర్| కృష్ణమ్మ శాంతించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 34,341 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 40,726 క్యూసెక్�
సాగర్కు తగ్గిన వరద.. క్రస్ట్ గేట్ల మూసివేత | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. వర్షాలు ముఖం చాటేడంతో ప్రాజెక్టుకు ప్రవాహం
గేట్లు ఓపెన్| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 40,406 క్యూసెక్యుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను ఐదడుగు మేర ఎత్తివేశారు.