నందికొండ: టూరిస్ట్ గైడ్ శిక్షణ ద్వారా యువతకు జీవనోపాధి లభిస్తున్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మ య్య అన్నారు. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో 5 రోజుల పాటు కొనసాగ
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగార్జునసాగర్ నియోజక
నందికొండ : బుద్ధుడి జీవిత చక్రాణి, శిల్పాల రూపంలో పొందుపరిచిన బుద్ధవనం, బుద్ధుని జీవిత చరిత్రకు నిలయమని చరిత్ర పరిశోధకుడు, బౌద్ధ నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. బుద్ధవనంలో నాలుగో రోజు టూరిస�
నాగార్జునసాగర్ | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాయశంలోకి ఎగువ నుంచి 84,154 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఐటు క్రస్ట్ గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుద�
నందికొండ: తెలంగాణ టూరిజం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ విశ్లేషకుడు, చారిత్రక పరిశోధ కుడు ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షతన ఓఎస్డి సుధాన్రెడ్డి టూరిస్ట్ గైడ్
హాలియా: ఉపాధ్యాయులే సమాజ మార్గ నిర్ధేశకులని, రాష్ట్రంలో ఉన్న, అమలవుతున్న గురుకుల విద్యావిధానం యావ త్ భారతదేశానికే ఆదర్శమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం హాలియా పెన్షనర్స్ భవనం లో
హాలియా: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ మండలం శిల్గాపురం గ్రామానికి చెందిన శంకరయ్యకు రూ.36 వేల సీఎంర్ఎఫ్ చెక్కును అందజేశారు.
హాలియా: గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం సంస్థాగత నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నాగార్జునసాగర్ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జి చాడా కిషన్రెడ్
హాలియా: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్లో 250 ఎకరాల్లో చేపట్టిన బుద్ధవ నం ప్రాజెక్ట్ను సుందర నందనవనం ప్రాజెక్టుగా తీర్చిద్ధామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకా�
హాలియా: పేద విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియాలో బీసీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయ�
తిరుమలగిరి సాగర్: గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోము ల భగత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తెట్టెకుంట, అల్వాల, శ్రీరాంపురం, పెదబావితం�
హాలియా: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రూపోందించి అమలు చేస్తున్న నూతన వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల ను వెంటనే పునర్ సమీక్షించి రద్దు చేయాలని నాగా ర్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ డిమాండ్ చ�