నాగార్జున సాగర్ | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా పెరిగింది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
త్రిపురారం: కల్యాణలక్ష్మి నిరుపేదలకు అందించే వరమని, అధికారులు, మధ్యవర్తులు డబ్బులకు ఆశ పడి లబ్ధిదారుల ను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని నాగా ర్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్�
నిడమనూరు: నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పిస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని తుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎంఎఫ్ నిధులు రూ. 5 లక్షల వ్య
నందికొండ: శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగ�
నాగార్జున సాగర్ | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 63,090 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్టు గేట్లను ఐదడుగుల మేర ఎత్తి అంతే
హాలియా, పెద్దవూర : రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం అనుముల మండలం పంగవానికుంట, కొత్తపల్లి, తిమ�
హాలియా, పెద్దవూర : పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాష్ట్రంలో ఉన్న పేదింటి ఆడబిడ్డల కల్యా ణం తల్లిదండ్రులకు భారం కాకుడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశ
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదలను ఎన్నెస్పీ అధికారులు బుధవారం నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్ రిజర్వా�
నాగార్జున సాగర్ | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగ�
నందికొండ: ఇటీవల సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్రను అత్యాచారం చేసి చంపేసిన ఘటన పాఠకులకు విధితమే. కాగా చిన్నారి చైత్ర తల్లిదండ్రులు రాజు, జ్యోతి, పలువురు బంధువులు సోమవారం నాగార్జునసాగర్లోని శివాలయ�
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించ డంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం హాలియా మున్సిపాలిటీ నూతన కార్యవర్గ సభ్యలు, పార్టీ నాయక�
నందికొండ: టూరిస్ట్ గైడ్ శిక్షణ ద్వారా యువతకు జీవనోపాధి లభిస్తున్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మ య్య అన్నారు. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో 5 రోజుల పాటు కొనసాగ
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగార్జునసాగర్ నియోజక