నాగర్జునసాగర్ కుడికాలువ నుంచి ఏపీ ప్రభుత్వం రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమె
తిరుమలాయపాలెం మండలంలోని ఎస్సారెస్పీ కాలువలు చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవిని తలపిస్తున్నాయి. దట్టమైన చెట్లతో నిండిపోయి నీరు ముందుకుపారని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ కాల్వల్
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగుతున్నది. శ్రీశైలం నుంచి 2,95,652 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం సాగర్ డ్యామ్ 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవి కాలంలో సైతం చెరువులు జలకళ సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్�
దశాబ్ద కాలం పాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు దర్జాగా రెండు కార్లు పంటలు పండించుకొని ఆనందంగా జీవించారు. కాలు అడ్డం పెడితే పొలం పారడంతోపాటు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో రైతులు చింత లే
గ్రేటర్ ప్రజల దాహార్తి తీర్చడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల నీటి నిల్వలపై జలమండలి ఆప్రమత్తమైంది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద లేకపోవడంతో గతంలో కంటే శ్రీశైలం, సాగర్లో కలిపి 12.86 టీఎంసీల నీటి