నాగార్జున సాగర్ ఆయకట్టులో వెంటనే లిఫ్ట్లను నడిపించి ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ పాలనలో దర్జాగా వరి సేద్యం చేసిన రైతులు నేడు అరిగోస పడుతున్నారు.
వర్షాలు లేక, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో జిల్లాలో తీవ్రమైన కరువు అలుముకున్నది. భూగర్భజలాలు సైతం అడుగంటి చుక్కనీరు దొరుకని పరిస్థితి నెలకొన్నది. యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు ఎమ్మెల్యే నోముల భగత్కుమార్. తాను ఎన్నికైన 24 నెలల కాలంలోనే ప్రతిపక్ష నాయకులు సైతం ముక్కున వేలేసుకునేలా న
నల్లగొండ : గత పాలకుల హయాంలో వెనుకబాటుకు గురైన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నోము�