Kerala Couple: కేరళకు చెందిన ఓ జంట.. అరుణాచల్ ప్రదేశ్లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆ జంటతో పాటు వాళ్ల ఫ్రెండ్ కూడా హోటల్ రూమ్లో మృతిచెందాడు. బహుశా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంటుందని అమ్మాయి తండ్రి ఆ�
ఒడిశాలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతిచెందిన ఘటనలపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాయగడలోని హోటల్లో రెండురోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది.
PG student | ప్రభుత్వ దవాఖానలో పీజీ స్టూడెంట్ (PG student) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత.. గైనకాలజీ పీజీ సెకండియర్ చదువుతున్నది.