BJP MLA | బీహార్ బీజేపీ (BJP) ఎమ్మెల్యే హరి భూషన్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని డిమాండ్ చేశారు. 1947లో మతాల పేరుతోగా దేశం విడిపోయింది.
Mayawati | ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (SP) అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. తాము అధికారంలోకి రాలేమని ఆ పార్టీ నేతల ముఖం చూస్తే అర్థమవుతుందని చెప్�
ఛత్తీస్గఢ్లో వీడియో వైరల్, అధికారుల దర్యాప్తు రాయ్పూర్, జనవరి 7: ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలో ఓ గ్రామస్థులు ముస్లింలను బహిష్కరించారు. వారితో వాణిజ్య లావాదేవీలేవీ నిర్వహించబోమని, ముస్లింలకు త�
Hing laj mandir | పాకిస్తాన్లో ఒక హిందూ ప్రార్థనా స్థలానికి భక్తి భావంతో ముస్లింలు సందర్శిస్తున్నారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు
ముంబై: హజ్ యాత్ర – 2022కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు జనవరి 31లోగా దరఖాస్తు చేసుక
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే ఇప్పుడు ఓ సెన్షేషన్. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది ఈయనే. అయితే స
Milad-un-Nabi | మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముస్లింలకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కోల్కతా : మతసామరస్యానికి ప్రతీకగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలోని అలీముద్దీన్ వీధిలో స్ధానిక ముస్లింలు అక్కడ నివసించే హిందువుల కోసం దుర్గా పూజ మంటపాన్ని ఏర్పాటు చేశారు. కోల్�
విప్ బాల్క సుమన్.. ఉప్పల్లో టీఆర్ఎస్కు ముస్లింల మద్దతు కమలాపూర్, సెప్టెంబర్ 30: అన్ని వర్గాల ప్రజల ఆదుకొనేందుకే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని విప్ బాల్క సుమన్ పేర�
భోపాల్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫల్య రేటు ఒకే విధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఓ అధ్యయన వివరాల ప్రక
తాలిబన్లు( Taliban ) మరోసారి మాట మార్చారు. ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉంది. తాజాగా కశ్మీర్ విషయంలోనూ తాలిబన్లు మాట మ�
జమ్మికుంట, ఆగస్టు 29 : ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికే తాము మద్దతునిస్తామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ముస్లింలు స్పష్టంచేశారు. జమ్మికుంటలోని మసీద్ ఈ ఖాదర్ హలీమా కమిటీ
జమ్మికుంటలో ఏకగ్రీవ తీర్మానంజమ్మికుంట, ఆగస్టు 27: టీఆర్ఎస్కు ముస్లిం లు జైకొట్టారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మసీద్-ఈ-ఖాదర్ హలీమా (మహ్మదీయ) కమిటీ అధ్యక్షుడు ఎండీ జాకీర్ ఆధ్వర్య�
అమీర్పేట్: సనత్నగర్ సుభాష్నగర్లో మొహర్రం పండుగను స్థానిక ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ నివాసితుల సంఘం ఆధ్వర్యంలో మొహర్రం పండుగను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ చేశారు. �