ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల అమలులో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్రెడ్డి గద్దె దిగాలని పలువురు మహిళలు మండిపడ్డారు. మంగళవారం ప్రజాభవన్కు వచ్చిన ముస్లిం మైనార్టీ మహిళలు ప్రజాపాలనలో 8 నెలల క్రితం ఇచ్చ
దేశంలో హిందూ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయమని, హిందూ జనాభా తగ్గితే దేశం మత ప్రాతిపదికన ముక్కలయ్యే ప్రమాదం ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. మోదీ సర్కారును మూడోసారి గెలిపించుకుంటే �
నర్సాపూర్లో శనివారం నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ రానున్నట్లు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన�
ముస్లిం మైనార్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వారంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి 4 శాతం నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించింది. ఇది యావత్తు తెలంగాణ ప్రజానీకం గర్వించదగిన విషయం.
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆహర్శిశలు కృషి చేస్తున్నారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.