మున్సిపల్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్పై ఇటీవల కాంగ్రెస్లో చేరిన కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ
1992లో 74వ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
1. మొదటి అంచె- నగర పంచాయతీ
2. రెండో అంచె- పురపాలక సంస్థలు
3. మూడో అంచె- నగరపాలక సంస్థలు
కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మొత్తం కౌన్సిల్ సభ్యులు 36 మంది, ఎక్స్అఫీషియో సభ్యుడు ఒకరు మొత్తం 37 మంది ఉండగా అవిశ�
ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచరుడు మర్రి నిరంజన్రెడ్డిని కాంగ్రెస్ పార్ట్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి శనివ�
పట్టణంలోని ప్రాచీన భూనీల సమేత రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన గోదారంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వాహకులు పట్టు వస్ర�