ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న విద్యాలయం సకల వసతులతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఐదో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన మిషన్ భగీరథ ద్వారాతాగునీరు రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ మంత్ర�
మేడారానికి భారీగా తరలివస్తున్న భక్తులు తల్లుల దర్శనానికి పోటెత్తుతున్న జనం వనదేవతల సన్నిధిలో కోలాహలం మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోర
వనదేవతలు కొలువైన మేడారం జాతర పరిసరాలు జనసంద్రంగా మారా యి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అరణ్యంగా ఉన్న మేడారం జనారణ్యంగా మారింది. రోజంతా భక్తుల రాకపోకలతో మేడారం దారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
జాతర గైడ్ అధికార మొబైల్ యాప్, ప్రత్యేక వెబ్సైట్ ఆవిషరణ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు భక్తులకు ఉపయోగకరంగా పూర్తి సమాచారం నిక్షిప్తం ములుగు, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/ ములుగు టౌన్
వనదేవతలను దర్శించుకున్న ఐదు లక్షల మంది భక్తులు ఎటుచూసినా భక్తుల సందడే సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ తాడ్వాయి, జనవరి 30: వరాలిచ్చే దేవతలు సమ్�
దుగ్గొండి, ఏప్రిల్17: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో పల్లెప్రగతి పనులను నూరుశాతం పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. శనివా�
సంగెం, ఏప్రిల్ 16 : సంగెం ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిం ది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 13 టీసీలకు 12 టీసీ ల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాం గ్రెస్ ఒక టీసీ గెలుపొంద
అదనపు సెంటర్ల ఏర్పాటుకు అనుమతికొత్తగా 19 కేంద్రాల ఏర్పాటుప్రతిపాదనలకు పచ్చజెండా20 నుంచి ధాన్యం కొనుగోలుప్రారంభానికి సన్నాహాలునిర్వాహకులకు నేటి నుంచి శిక్షణఏడు సెక్టార్ల ద్వారా ధాన్యంట్రాన్స్పోర్టు�
నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే గండ్రట్రయల్ రన్ విజయవంతంఇటు రంగాయ చెరువు నుంచి దబ్బవాగుద్వారా పాకాల సరస్సులోకి నీటి రాకరామప్ప వద్ద ఎమ్మెల్యే గండ్ర, పాకాల వద్ద ఎమ్మెల్యే పెద్ది పూజలుపసుపు, కుంకుమ సమర్ప�
జేడీఏ ఉషాదయాళ్పర్వతగిరి, ఏప్రిల్ 9 : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాగులో యాంత్రీకరణ పద్ధతులను పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. శుక్రవారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో రూర్�
పరకాల, ఏప్రిల్ 9: ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల గుర్తింపుకోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తిరునహరి శేషాంజన్స్వామి వివిధ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. 9వ వార్డు ఉప ఎన్నికకు సంబ
బచ్చన్నపేట, ఏప్రిల్8: కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో దాన్ని కట్టడి చేసే బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఎస్సై జలగం లక్ష్మణ్రావు, మండల వైద్యాధికారి కర్రె నవీన్కుమ�
హన్మకొండ, ఏప్రిల్ 6: కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో