భూపాలపల్లి రూరల్, ఏప్రిల్4:రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మే 1వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వి
కరోనాతో ప్రత్యామ్నాయం వైపు ప్రైవేట్ ఉద్యోగులుఫిష్పాండ్స్ ఏర్పాటుపై ఆసక్తిఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువసబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు.చెన్నారావుపేట, ఏప్రిల్ 4: ఉన్నత చదువులు చదివినా.. ఉపాధి �
మల్హర్, మార్చి 31: గ్రామీణ ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కాటారం సీఐ హథీరాం అన్నారు. మండలంలోని తాడిచర్ల గ్రామపంచాయతీ పదిధిలోని కాపురం గ్�
ములుగురూరల్ మార్చి31: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. రామచంద్రాపురం గ్రామంలో ఒకే కుటుంబంలో �
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ములుగుటౌన్/భూపాలపల్లి రూరల్, మార్చి30: ప్రభుత్వ లక్ష్య సాధనకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్
ములుగురూరల్, మార్చి 30 : హైదరాబాద్లో ఏప్రిల్లో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎన్. శోభారాణి, వైస్ ప్రి
ములుగుటౌన్, మార్చి30: ఆటోలు, జీపుల్లో సీటింగ్ పామర్థ్ధ్యానికి మించి ప్రయాణం చేస్తే ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం ఆర్టీసీ ఆర్ఎం, డీటీవోతో సంయుక్తంగా ని�