ప్రధాన రహదారులను ఊడ్చేందుకు కొత్తగా స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. రోడ్లను ఊడ్చేందుకు యంత్రాల వినియోగమే తప్ప కార్మికులతో పని చేయించవద్దన్న నిబంధన ఉంది
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా రుణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అప్పులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు �
‘నేను డిగ్రీ బీఎస్సీ పూర్తి చేశాను. సివిల్స్ రాయాలనుకొంటున్నా. ఇందుకు ఎంఏ చేయాలని ఉన్నా అవకాశం లేకుండా పోయింది. నాలుగేండ్ల బీటెక్ అయిపోయింది. ఎంటెక్ కాకుం డా ఎమ్మెస్సీ చదవాలని ఉన్నది.’ ఇవి తరచూ వినిపి�
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో 270 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్లో దాడులు నిర్వహించిన ఆయా రాష్ర్టాల �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తాజాగా విడుదల చే
జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక విషయాలు వెల్లడించింది. లోక్సభతో పాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించిందని, ఆ నివే�
ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితరాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న కార్మిక చట్టాల అమలు జూలై నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నది మరి. అ
కర్ణాటక మంత్రి, బీజేపీ నేత ఉమేశ్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశాన్ని 50 రాష్ర్టాలుగా చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దినదినగండంగా బతుకీడుస్తున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐతో �
పశ్చిమబెంగాల్ గవర్నర్ అధికారాలకు కత్తెర వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు చాన్స్లర్గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించాలని ఇ�
ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి