ఎంసెట్ సహా వృత్తివిద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి ఈ అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక 202425 కొత్త విద్యాసంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ల (రాష్ట్ర విద్యార్థులు)కే దక్కనున�
రాష్ట్రంలో నీట్, ఎంసెట్తోపాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నందున మైనార్టీలకు సర్టిఫికెట్లను తహసీల్దార్లు వేగంగా మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మా - డీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
రాష్ట్రంలో ఎంసెట్(బైపీసీ) షెడ్యూల్ విడుదలైంది. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ల�
ఎంసెట్-2023 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థ హవా కొనసాగించింది. రాష్ట్రస్థాయిలో మూడంకెల సంఖ్యలో పలు ర్యాంకులు సాధించి ఉత్తర తెలంగాణలో మరోసారి తన సత్తా చాటింది.
ఎంసెట్ సహా వృత్తివిద్యాకోర్సుల్లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రవేశాల గడువు 202324 విద్యాసంవత్సరంతో ముగియనున్నది. దీంతో తాజా ప్రవేశాలే ఆఖరుకానున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వృత్తివిద్యాకోర్సుల్లో ఉమ్మడి �
ఎంసెట్-2023 ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థ విజయభేరి మోగించింది. రాష్ట్రస్థాయిలో మూడంకెల సంఖ్యలో ర్యాంకుల పంట పండించి, ఉత్తర తెలంగాణలో మరోసారి తన సత్తా చాటుకున్నది. తమ పిల్లల భవిష్యత�
ప్రవేశ పరీక్షల రోజులివి. ఈ మాసమంతా పరీక్షల షెడ్యూళ్లతో నిండిపోయింది. రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి ఎంసెట్తో మొదలుకానున్న పరీక్షలు జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. పాలిసెట్, ఎడ్సెట్, ఈసెట్ (రెండోసంవత్సరంలోకి), �
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నది. ఈ పరీక్షకు 70,041 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్�