Parishad Elections |అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా కష్టపడినా పురపాలక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు కూడా పడకపోవడం తో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్ధన్గౌడ్ హెచ్చరించారు.
ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను సర్కారు పూర్తి చేసింది. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు కసరత్తు ప్రా
Nomination | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. 6న ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల ను విడుదల చేయాలని ఎస్ఈసీ ఎంపీడీవోలను ఆదేశించింది.
స్థానిక సంస్థల సమరానికి సమయం వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పడం తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెపోరుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికలకు నోటిఫికేషన్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నోటిఫికేషన్ లేదు కొత్త నోటిఫికేషన్తో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: ఏపీ హైకోర్టు హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై