రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. 6న ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల ను విడుదల చేయాలని ఎస్ఈసీ ఎంపీడీవోలను ఆదేశించింది.
స్థానిక సంస్థల సమరానికి సమయం వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పడం తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెపోరుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికలకు నోటిఫికేషన్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నోటిఫికేషన్ లేదు కొత్త నోటిఫికేషన్తో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: ఏపీ హైకోర్టు హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై