మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ భారీ మెజార్టీతో గెలిపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి తుది రౌండ్ వరకు బలరాంనాయక్ లీడ్ కొనసాగింది. తన సమీప సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మ�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నుంచి ఖమ్మం బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గమధ్యంలో ప్రజలను పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకొంటూ ముందుకుసాగారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా పోరు సాగించాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ ప
భద్రాచలం సీతారామచంద్ర స్వామిని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ మాలోత్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శనివారం దర్శించుకున్నారు.
భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు.
మరిపెడ ఇండోర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు పట్టణ వాసులను అలరించాయి. ఆదివారం డబుల్స్, సింగిల్ మెన్ 40 ప్లస్ విభాగాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, �