ప్రభుత్వ కార్యక్రమంలో వీధి రౌడీగా ప్రవర్తించిన మంత్రి కోమటిరెడ్డి కోమటిరెడ్డి(Minister Komati Reddy) చర్య ప్రజస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి చేరికల పరంపర జోరుగా కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షుతులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా.. కేతపల్లి మండలం చీకటిగుడెం గ్రామ
MP Lingaiah Yadav | 76 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం గుర్తించని యాదవులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఎన్నో విధాలుగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajyasabha) ముందుకు రానున్నది.
తెలంగాణ (Telangana) కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్దే అధికారం అని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మొదటి స్థానం టీఆర్ఎస్దే అని తేల్చిచెప్పారు. రెండు, మూడు స్థానాల్లో ఎవరు ఉంటారో
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాద
MP Lingaiah yadav | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.