జిల్లా బీజేపీలో గ్రూపు రాజకీయం రచ్చకెక్కింది. జిల్లా అధ్యక్షుడి నియామకంతో మొదలైన గ్రూపు రాజకీయం మరింత రాజుకుంది. జిల్లాలో అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీ క్యాడర్ నాలుగైదు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వరి రైతులపై మరో కుట్రకు తెరలేపిందా? తాజాగా వరి సాగు, యూరియా వినియోగంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన సందేహం ఇది.
ప్రభుత్వ వైఫల్యంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి శిక్షించక పోవడంతోనే దాడులు పునరావృతం అవుతున�
మంత్రి పదవుల కోసం పైరవీలు చేయకండి. ఎవరైనా ఇప్పిస్తామని చెప్పినా నమ్మకండి’.. అని ఎన్డీయే పక్షాల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.