ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయడంతోపాటు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల పరిశీలకుడు రామ్కుమార్ గోపాల్ అన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి సొంత నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతున్నది. కొన్నిచోట్ల వలస నేతలకు టికెట్లు ఇవ్వడంతో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడే అసమ్మతి మొదలైంది. కొందరు నేతలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్త�
ఏఐసీసీ గురువారం సాయంత్రం విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్రెడ్డి, సికింద్రాబాద్ న�
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని
పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.