సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తున్నదని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజల మద్దత�
గౌడ కులస్తులంతా గర్జించాలి.. ఈ నెల 13వ తేదీన జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న గౌడ కులస్తులు ఒక్కొక్కరు మీతో పాటు మరో వంద మంది చేత ఓటు వేయించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతల నిర్వహణ, ఐటీ రంగం పుర�
గత ఐదేండ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి పైసా పని చేయలేదని., ప్రచారానికి వస్తే ఓటు ఎందుకు వేయాలో ప్రశ్నించాలని సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ ప్
సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అడుగడుగునా
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా... ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థ�
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వంటి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు.