ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఆ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో ఉమేశ్ చంద్ అసవా, ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ.1.1 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
Supreme Court | మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అరెస్ట్ విషయంలో సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం కీలక తీర్పును (Big Ruling) వెలువరించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని విచ్చలవిడిగా వినియోగిస్తూ ప్రత్యర్థి నేతలను వేధింపులకు గురిచేస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగ�
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్కు చెందిన రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది.
Crypto Transactions:డిజిటల్ లావాదేవీలు ఇక నుంచి మనీల్యాండరింగ్ చట్టాల కిందకు రానున్నాయి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ సేల్స్ విషయంలో ఇన్వెస్టర్లకు వార్నింగ్ ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ను ఇవాళ ఆర్థిక శాఖ ర�
మనీలాండరింగ్ చట్టంలో సమన్లు, అరెస్టులు సబబే.. ఆస్తులనూ జప్తు చేయవచ్చు.. సుప్రీంకోర్టు సమర్థన న్యూఢిల్లీ, జూలై 27: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద సమన్లు జారీ చేసే, అరెస్టు చేసే అ