Double Murder | తాండూరుకు చెందిన ఇద్దరుమహిళలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలుగా మారారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది.
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంగా పలు షరతులను విధించింది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో గోవాతో లింకులు బయట పడినట్టు తెలిసింది. సిట్ దర్యాప్తులో ఈ మూలాలపై ఆరా తీయడంతో గోవా నుంచి మొయినాబాద్ ఫామ్హౌస్కు డ్రగ్స్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చినట్టు సమాచార�
మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై శనివారం రాత్రి ఈగల్ టీమ్ దాడి చేసి ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్యాదవ్తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా నిర్వహించిన మూ�
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత సీహెచ్ ఉపేంద్ర విమర్శించారు.
మొయినాబాద్ మండలం, తోలుకట్టా గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంపై ఈ నెల 11న ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి 84 పందెం కోళ్లను స్వాధీనం చేసుకోగా.. వాటిని సోమవారం రాజేంద్రనగర్ 13వ అదనపు జ్యుడిషి�