Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చరిల్లిందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాల కోసం వ్యాపారులను ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా
ఎడతెగని ట్రాఫిక్ జామ్లతో నిత్యం సతమతమయ్యే బెంగళూరు మరోసారి హెడ్లైన్లలో నిలిచింది. అయితే ఎప్పటిలా ఇక్కడ ఇన్ని గంటలు.. అక్కడ అన్ని గంటలు ట్రాఫిక్ జామ్ లాంటి రొటీన్ విషయాలతో కాదు. ఇన్ఫోసిస్ డైరెక్టర
‘ఈ నగరానికి ఏమైంది? మౌలిక సదుపాయాలు బాగు పడేదెన్నడు? ‘బ్రాండ్ బెంగళూరు’ సాకారమయ్యేనా?’ అని మేధావులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఉన్న రాజధాని నగరంలో ప్రజలకు సరైన సదుపాయాలు లేకపోవడంప�
Byju's | ఎడ్యూకేషన్ కంపెనీ బైజూస్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ చైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మోహన్ దాస్ పాయ్ గుడ్బై చెప్పారు. బైజూస్ మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ వ్యవస
ఐటీ రంగ అభివృద్ధిలో హైదరాబాగ్ నగరం బెంగళూరును మించిపోనున్నది. గత పదేండ్లుగా కర్ణాటక ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యం ఫలితమిది. అదే సమయంలో హైదరాబాద్లో ఐటీ గణనీయమైన వృద్ధిని సాధించింది.
బెంగళూరు, సెప్టెంబర్ 2: బీజేపీపాలిత కర్ణాటకలో ‘కమీషన్ రాజ్’ వ్యవస్థ పెచ్చరిల్లుతున్న క్రమంలో ప్రధాని మోదీకి ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) టీవీ మోహన్దాస్ పాయ్ చేసిన విజ్ఞప
ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్స్తో చాకిరి చేయించుకుంటూ సీనియర్లకు మాత్రం భారీగా వేతనాలు ఇస్తున్నారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, అరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.