కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ మంత్రివర్గ సభ్యుల ఎంపికలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో 2019-24 టర్మ్లో పనిచేసి, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కొత్త �
కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Modi Cabinet | వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆ 71 మంది కూడా నిన్న మోదీతో పాటు ప్రమాణం చేశారు. తన కేబినెట్లోని
Union Cabinet | నరేంద్రమోదీ కొత్త ప్రభుత్వం కొలువదీరిన తర్వాత తొలి క్యాబినెట్ భేటీ జరిగింది. సోమవారం సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులందరికి శాఖ�
Modi 3.0 | దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీతో ప�
Modi Cabinet | నరేంద్రమోదీ ఇవాళ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. రాత్రి 7.05 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ�
JDU | కొత్తగా కొలువుదీరబోతున్న నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోని కీలక భాగస్వామ్యపక్షమైన జనతాదల్-యునైటెడ్ (JD-U) కు రెండు క్యాబినెట్ బెర్త్లు దక్కనున్నాయి. పార్టీలోని ఇద�
కొత్తగా గతిశక్తి యూనివర్సిటీ రూ.2 వేల కోట్లతో రైల్వే లైను కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆమోదం ఎప్పట్లాగే ఇతర రాష్ర్టాలపై వివక్ష న్యూఢిల్లీ, జూలై 13: ప్రధాని నరేంద్రమోదీ దేశం మొత్తానికి ప్రధానమంత్రి కాదని, గుజ�
ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా�
న్యూఢిల్లీ: ఈ మధ్య కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలుసు కదా. దీంతో కేబినెట్లో మొత్తం మంత్రుల సంఖ్య 78కి చేరింది. అయితే వీళ్లలో 90 శాతం మంది కోటీశ్వరులే కాగా.. 4
తొలి విస్తరణలో 43 మంది ప్రమాణం రెండోసారి అధికారంలో ఇదే తొలి విస్తరణ కీలక మంత్రులతో పాటు 12 మంది ఔట్ కొత్తగా 36 మంది కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్రెడ్డి సహా ఏడుగురికి ప్రమోషన్ సింధియాకు దక్కిన క్యాబినెట్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనా బెంగాల్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ రాష్ట్ర యువమోర్చా చీఫ్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. క్యాబినెట్ పునర్వ్యవస్�
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొత్తగా చోటు దక్కిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం లభించింది. మీనాక్షి లేఖి బీజ